Logo
Download our app
పిసిసి అధ్యక్షుడిని కలిసిన నాయకులు
NEWS   Sep 08,2024 12:22 pm
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నియామకమైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను తూప్రాన్ ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఈరోజు నాయకులు పెంటా గౌడ్, కృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్ లు మర్యాదపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈనెల 15న టిపిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు మహేష్ కుమార్ తెలిపినట్లు వివరించారు.
⚠️ You are not allowed to copy content or view source