Logo
Download our app
సత్యసాయి జిల్లా నుంచి ఆహార పదార్థాలు
NEWS   Sep 07,2024 03:15 am
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి విజయవాడలోని వరద బాధితుల కోసం నిత్యవసర వస్తువులు తరలించారని కలెక్టర్ కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 34,800 పాల ప్యాకెట్లతో పాటు ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్త రలించినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలందరు వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source