Logo
Download our app
గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి సవితమ్మ
NEWS   Sep 07,2024 06:26 am
శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ మండలం రాంపురం గ్రామంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో వైసీపీ పార్టీ పాఠశాలలను నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source