Logo
Download our app
ఎమ్మెల్యే 50లక్షల విరాళం
NEWS   Sep 07,2024 03:28 am
అనంతపురం: విజయవాడలో వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి కళ్యాణదుర్గం MLA అమిలినేని సురేంద్రబాబు రూ.50 లక్షలు ఆర్థిక సహాయంగా అందజేశారు. విజయవాడ ప్రాంతంలో వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు తనవంతుగా విరాళం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source