వరదనీటిలో ముగ్గురు కాపాడాలని వేడుకోలు
NEWS Sep 01,2024 08:08 am
భారీ వర్షాలకు విజయవాడ నగరం జలమయమైంది. సింగ్ నగర్ పరిధిలోని తోట వారి వీధిలో వరదనీటిలో పలువురు చిక్కుకున్నారు. అక్కడి డైరీ ఫార్మ్ రేకుల షెడ్డుపై ముగ్గురు వ్యక్తులు ఇరుక్కున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.