Logo
Download our app
LOC మంజూరు చేపించిన ప్రభుత్వ విప్
NEWS   Aug 30,2024 02:50 pm
కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని రవీంద్ర రోడ్డు కాలనికి చెందిన సబీనా బేగం అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2,50,000/- రూపాయలు మంజూరు చేయించారు.
⚠️ You are not allowed to copy content or view source