Logo
Download our app
మొక్కలను పంపిణి చేసిన కౌన్సిలర్
NEWS   Aug 25,2024 02:29 pm
KMR: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామం 12వ వార్డులో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా విద్యుత్ నగర్ కాలనీలో వార్డ్ కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి పూల మొక్కలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో హరిహర సిండికెట్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source