Logo
Download our app
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
NEWS   Aug 25,2024 09:14 am
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర రేవు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గాడి మొగ గ్రామానికి చెందిన మల్లాడి గంగాధర్ తాళ్లరేవు నుంచి యానాం వైపు వస్తుండగా కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ ఢీ కొనడంతో తలకు బలమైన గాయం అవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కోరంగి ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి మృతి చెందిన వ్యక్తిని కాకినాడ పోస్ట్ మార్టం కి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source