Logo
Download our app
శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
NEWS   Aug 25,2024 08:11 am
NZB: ఎడపల్లి మండల కేంద్రంలో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు బిజెపి మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్ తెలిపారు. నాయకులు కార్యకర్తలు యువకులు ఈ శిబిరంలో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source