Logo
Download our app
రోడ్డు ప్రమాదం.. చలించిన ఎంపీ
NEWS   Aug 25,2024 08:45 am
రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి చలించిపోయారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో కలిసి అటుగా వెళ్తున్న ఎంపీ బాధితురాలితో మాట్లాడారు. బాధితురాలిని జీఎస్ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆస్పత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు.
⚠️ You are not allowed to copy content or view source