Logo
Download our app
అరకు సిఐని కలిసిన NDA నాయకులు
NEWS   Aug 25,2024 08:09 am
అరకులోయ సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరిని ఎన్‌డి‌ఏ కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సిఐ కు పుష్పగుచ్ఛం అందించి శుభకాంక్షలు తెలిపారు. అరకు పరిదిలో శాంతిభద్రతలు కాపాడాలన్నారు. కలిసిన వారిలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మూర్తి, జిల్లా కార్యదర్శి డొంబు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, సాగర ఎంపీటీసీ దేవదాసు, టీడీపీ నాయకులు సర్పంచ్ లు ఆనంద్, సీతారాం, తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source