Logo
Download our app
అక్కడ రాజీవ్ విగ్రహం తగదు: పల్లె రవి
NEWS   Aug 15,2024 12:48 pm
సచివాలయం ముందు తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాందీ విగ్రహం తగదని, రేవంత్ రెడ్డి పునరాలోచించాలని, లేదంటే తెలంగాణ సమాజ ధర్మాగ్రహం తప్పదని TSTCFC మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్ రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. Video https://youtu.be/vkG9uhp5P7U
⚠️ You are not allowed to copy content or view source