Logo
Download our app
వైసీపీ సెంట్ర‌ల్ ఆఫీస్ కు నోటీసులు జారీ
NEWS   Jun 23,2025 07:53 am
జ‌గ‌న్ కు చెందిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యానికి తాడేప‌ల్లిగూడెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న కొంద‌రు దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు వైసీపీ నేత అంకంరెడ్డి నారాయ‌ణ‌. ఈ మేర‌కు ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల‌ని నోటీసులో పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source