Logo
Download our app
ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేచింది... టీమిండియాపై టాస్ గెలిచిన ఇంగ్లాండ్
NEWS   Jun 20,2025 04:02 pm
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు టెస్టుల సిరీస్‌కు తెరలేచింది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నేడు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.
⚠️ You are not allowed to copy content or view source