Logo
Download our app
చోడవరం పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక - సిఐ
NEWS   Jun 19,2025 11:59 pm
21 తేదీన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే బస్సులకు ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చోడవరం సిఐ అప్పలరాజు ఉత్తర్వులు మేరకు చోడవరం మెయిన్ రోడ్డు ప్రాంతంలో భారీ వాహనాలు పెద్దపెద్ద వాహనాలు చిన్న వాహనాలు ఏ ఇతరమైన వాహనాలు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మెయిన్ రోడ్ లో ఆపకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మైక్ అనౌన్స్మెంట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source