Logo
Download our app
బుచ్చయ్యపేట ఎంపీడీవో మృతి
NEWS   Jun 18,2025 05:00 pm
బుచ్చయ్యపేట మండల పరిషిత్ అభివృద్ధి అధికారి వి. విజయలక్ష్మి మృతి చెందారు. ఈమె నాలుగు రోజుల క్రితం విశాఖపట్టణంలో ఉన్న తన స్వగృహంలో కాలుజారి ప్రమాదవశాత్తు పడిపోయారు. తలకి బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఒక సంవత్సరం కాలం నుంచి బుచ్చయ్యపేట ఎంపీడీవోగా నిర్వహిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source