Logo
Download our app
Stock Market | ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
NEWS   Jun 18,2025 04:54 pm
దేశీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య తీవ్ర ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం పడింది. అదే సమయంలో మెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌.. 81,314.62 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది.
⚠️ You are not allowed to copy content or view source