Logo
Download our app
యోగా డే కోసం పీఎం రాక - సీఎం
NEWS   Jun 17,2025 09:34 am
ఈనెల 21న విశాఖ‌లో నిర్వ‌హించే యోగే డా కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌వుతున్నార‌ని వెల్ల‌డించారు సీఎం చంద్ర‌బాబు. ఈ సంద‌ర్బంగా న‌గ‌రంలో 5 ల‌క్ష‌ల మందితో యోగా ర్యాలీ చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామ‌న్నారు. మొత్తం 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని పేర్కొన్నారు. 25 ల‌క్ష‌ల మందికి స‌ర్టిఫికెట్స్ ఇస్తున్నామ‌ని చెప్పారు. గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source