Logo
Download our app
డీజీపీకి ఏపి డిప్యూటీ స్పీక‌ర్ లేఖ
NEWS   Jun 08,2025 07:37 am
ఏపీకి చెందిన జ‌ర్న‌లిస్టులు అమ‌రావ‌తి మ‌హిళా రైతుల‌పై నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. జ‌ర్న‌లిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీ‌నివాస రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు. ఈ మేర‌కు ఆయ‌న డీజీపీకి లేఖ రాశారు. జ‌ర్న‌లిస్టులు ప‌రిమితులు దాటి పార్టీకి స్పోక్స్ ప‌ర్స‌న్ గా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source