ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్
NEWS Jun 06,2025 05:25 pm
సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్ సోకిందని వెల్లడించింది కూతురు క్రాంతి బార్లపూడి. తన సోదరుడు తండ్రిని పట్టించు కోవడం లేదని వాపోయింది. తండ్రికి ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.