Logo
Download our app
నీట్‌ పీజీ పరీక్ష తేదీ ఖరారు
NEWS   Jun 06,2025 03:08 pm
భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు నీట్ ప‌రీక్ష‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆగ‌స్టు 3న దేశ వ్యాప్తంగా ఒకేసారి నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ పరీక్ష‌కు అనుమ‌తి ఇచ్చింది కోర్టు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source