Logo
Download our app
మిస్ వ‌ర‌ల్డ్ -2025 విజేతగా థాయిలాండ్ సుంద‌రి
NEWS   Jun 01,2025 11:14 am
మిస్ వ‌ర‌ల్డ్ 2025 విజేత‌గా థాయిలాండ్ దేశానికి చెందిన సుచాత సువాంగ్ శ్రీ ఎంపికైంది. ఈ పోటీల‌లో 108 దేశాల నుంచి సుంద‌రాంగులు పార్టిసిపేట్ చేశారు. చివ‌ర‌కు ఫైన‌ల్ లిస్టులో ఎనిమిది మంది ఎంపిక‌య్యారు. త‌ను 16 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ వ్యాధికి గురైంది. ఆ త‌ర్వాత దానిని అధిగ‌మించింది. బాధితుల‌కు భ‌రోసా ఇస్తోంది. టాప్‌ 8మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల సుందరీమణులు నిలిచారు.
⚠️ You are not allowed to copy content or view source