Logo
Download our app
కమిషనర్ బయోమేనింగ్ పనుల పరిశీలన
NEWS   May 24,2025 09:52 pm
మెట్‌ప‌ల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ డంపింగ్ యార్డులో బయోమేనింగ్ పనులను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బయో మైనింగ్ ప‌నుల‌ను ప్రారంభించామ‌ని, వార్డులలో సేకరించిన చెత్తతో బయోమైనింగ్ ద్వారా ఎరువు తయారు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగేశ్వరరావు, ఏఈ తిరుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, బయోమేనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source