Logo
Download our app
బ‌ల‌ప‌డిన అల్ప పీడ‌నం
NEWS   May 24,2025 10:32 am
ఇవాళ కేర‌ళ తీరాన్ని తాకాయి నైరుతి రుతు ప‌వ‌నాలు. తూర్పు మ‌ధ్య అరేబియా స‌ముద్రంలో అల్ప పీడ‌నం బ‌ల‌ప‌డింది. 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆపై రెండు, మూడు రోజుల్లోనే ఏపీకి విస్తరించే అవకాశం ఉంద‌ని పేర్కొంది. ఈ ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source