Logo
Download our app
నీతి ఆయోగ్ లో రైజింగ్ తెలంగాణ
NEWS   May 24,2025 10:10 am
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట ప‌ట్టారు. నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించ‌డం ఇది 48వ సారి కావ‌డం విశేషం. ఓ వైపు హై క‌మాండ్ ఇంకో వైపు మోదీ, ఇలా బిజీగా మారి పోయారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరాక స‌మ‌స్య‌ల‌పై కంటే తిర‌గ‌డంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో నీతి ఆయోగ్ మీటింగ్ లో రైజింగ్ తెలంగాణ గురించి ప్ర‌స్తావించారు .
⚠️ You are not allowed to copy content or view source