అమెరికాలో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది కాల్చివేత
NEWS May 22,2025 10:32 am
అమెరికాలో కాల్పుల మోత మోగింది. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేశారు. వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ జ్యువిష్ మ్యూజియం బయట ఘటన చోటు చేసుకుంది. కాల్పుల అనంతరం ఫ్రీ పాలస్తీనా అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.