Logo
Download our app
గ్రామ పంచాయతీలకు పెండింగ్​ బిల్లుల చెల్లింపు
NEWS   May 22,2025 09:43 am
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేసింది.పెండింగ్ లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున క్లియర్​ చేసింది. ఈ విడతలో రూ. 10 లక్షల లోపు బిల్లుల చెల్లించింది.2024 ఆగస్టు వరకు పెండింగ్​లో ఉన్న బిల్లులకు నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. వీటితో పాటు ఎస్​డీఎఫ్​ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు విడుదల చేసింది.
⚠️ You are not allowed to copy content or view source