Logo
Download our app
రోడ్డు ప్ర‌మాదం సీఎం సంతాపం
NEWS   May 20,2025 11:26 am
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source