Logo
Download our app
ఇద్దరు ISIS ఉగ్రవాదులు అరెస్ట్
NEWS   May 17,2025 03:37 pm
ముంబై విమానాశ్రయంలో అబ్దుల్లా ఫయాజ్ ఖాన్, తల్హా ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. ఇండోనేషియా నుంచి ఇండియాకు అక్ర‌మంగా వ‌చ్చారు. వీరిపై రూ. 3 ల‌క్ష‌ల రివార్డ్స్ ప్ర‌క‌టించింది ఇప్ప‌టికే ఎన్ఐఏ. గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. వీరిని తాజాగా అరెస్ట్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source