Logo
Download our app
తెలంగాణ స‌ర్కార్ పై సుప్రీం ఫైర్
NEWS   May 15,2025 02:10 pm
కంచ గ‌చ్చిబౌలి భూ వివాదంపై సీరియ‌స్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం క‌లిగిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. ఉన్న‌తాధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. జూలై 23 లోగా నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source