Logo
Download our app
భూమి కంపించిందని జిల్లాలో బూరెల పండుగ
NEWS   May 14,2025 05:27 pm
ఇటీవల జగిత్యాల జిల్లాలో భూమి కంపించింది. భూమాత శాంతించాలంటూ బూరెలు (భక్షాలు, బొబ్బట్లు) చెట్ల మొదల్ల వద్ద భూమిలో వేసి మంత్రోచ్ఛారణల క్రతువులతో పసుపు, కుంకుమలు సమర్పించి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భూమాతకు బూరెలంటే మక్కువని వాటిని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మ శాంతించి మరోసారి భూకంపం రాకుండా చూస్తుందని ప్రజల నమ్మకం.
⚠️ You are not allowed to copy content or view source