Logo
Download our app
15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
NEWS   May 12,2025 07:08 am
జాతీయ ఆహార భద్రత చట్టం కింద సరుకులు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 46 లక్షల 21 వేల రైస్ కార్డులు అందించాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ 95 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారని చెప్పారు. నూత‌నంగా 10, 747 కార్డులు పొంద‌డం జ‌రిగింద‌న్నారు. ఈనెల 15 నుంచి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సేవ‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source