Logo
Download our app
కాల్పుల విర‌మ‌ణ‌పై కేఏ పాల్ స్పంద‌న
NEWS   May 10,2025 07:44 pm
ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరు దేశాలు కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించ‌డం ప‌ట్ల స్పందించారు. భారత్-పాక్ ఉద్రిక్తతలపై నమ్మకం కోల్పోకుండా రాత్రీపగలు ప్రార్థించానని తెలిపారు. ఉగ్రవాద దాడులు ఆగాలని హితవు ప‌లికారు.యుద్ధం ద్వారా నష్టమే కానీ, లాభం లేదని ఓ వీడియో విడుదల చేశారు.
⚠️ You are not allowed to copy content or view source