Logo
Download our app
స‌రిహ‌ద్దు రాష్ట్రాల సీఎంల‌కు మోదీ ఫోన్
NEWS   May 09,2025 05:14 pm
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కేంద్రం అల‌ర్ట్ అయ్యింది. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ స‌రిహ‌ద్దు రాష్ట్రాల సీఎంల‌కు ఫోన్ చేశారు. గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ సీఎంలతో మాట్లాడారు. సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source