Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్ ప్రారంభం
NEWS   May 07,2025 08:11 am
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్లోని ఎల్ఓసీ దగ్గర ఫిరంగి కాల్పులు చోటు చేసుకున్నాయి. పూంచ్, రాజౌరీ ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులు జ‌రిపారు. పాక్ సైన్యం కాల్పులను తిప్పి కొడుతోంది భారత్ సైన్యం. భారత్- పాక్ సరిహద్దు పొడవునా అప్రమత్తమైంది భారత వాయుసేన..సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.
⚠️ You are not allowed to copy content or view source