Logo
Download our app
అంబేద్క‌ర్ విగ్ర‌హం బ‌హూక‌ర‌ణ
NEWS   May 06,2025 03:47 pm
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మెట్ ప‌ల్లి 7వ వార్డు పార్టీ ఇంఛార్జ్ అబ్దుల్ జ‌కీర్. వారి పిల్ల‌ల‌తో క‌లిసి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజగోపాల్, జెట్టి లక్ష్మణ్, రమేష్ త‌దిత‌రులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source