Logo
Download our app
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం
NEWS   May 04,2025 01:06 pm
ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్దం అని స్ప‌ష్టం చేశారు. త‌మ ఆర్థిక ప‌రిస్థితి బాగోలేద‌ని, ఆర్టీసీ కార్మికులు అర్థం చేసుకోవాల‌ని అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు. 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source