Logo
Download our app
శ‌శి థ‌రూర్ తో మోదీ క‌ర‌చాల‌నం
NEWS   May 02,2025 03:25 pm
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కేర‌ళ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శ‌శి థ‌రూర్ తో క‌ర‌చాల‌నం చేశారు. ఈ క‌ల‌యిక చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుంద‌న్నారు పీఎం. త‌న‌ను అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. భార‌త కూట‌మికి బ‌ల‌మైన స్తంభం అని, శ‌శి థ‌రూర్ కూడా ఇక్క‌డే ఉన్నార‌ని నేసు సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కు చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం అన్ని పార్టీల‌కు, ఇత‌ర నేత‌ల‌కు క‌నువిప్పు అవుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source