Logo
Download our app
ఆసిఫాను సన్మానించిన ఏఎంసీ చైర్మన్
NEWS   Apr 26,2025 11:19 pm
మెట్‌పల్లి పట్టణానికి చెందిన రుష్ఠ ఆఫీఫా షేక్ సాజిద్, ఫాతిమాల కూతురు ఇంటర్‌లో 1000/ 983 మార్కుల‌తో స్టేట్‌లో 8వ ర్యాంక్ సాధించడంతో రుష్ట ఆసిఫాను వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అందే మారుతి, బాపూజీ నాయకులు షేక్ అహ్మద్, కోరే రాజ్ కుమార్, సాజిద్, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source