LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్
NEWS Apr 25,2025 08:43 am
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ చెక్ పోస్టుల నుంచి కాల్పులు జరిపారు. శత్రు సైన్యానికి భారత సైన్యం గట్టిగా జవాబు చెప్పింది. ఈ కాల్పుల ఘటనలో పాకిస్తాన్ కు చెందిన సైనికులు మృతి చెందినట్లు సమాచారం.