Logo
Download our app
ఎన్‌కౌంటర్లు కొనసాగుతాయి
NEWS   Apr 21,2025 05:56 pm
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఎన్ కౌంట‌ర్ల‌ను ఆపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఘార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెంద‌డంపై స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ నిబద్ధత ఇలాగే కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source