కీబోర్డులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
NEWS Apr 15,2025 05:50 pm
రాజంపేటకు చెందిన యువకుడు శివ సాయి నాగేంద్ర కు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న మిస్టర్ ఆగస్టన్ ,దండిగి వేణుగోపాల్ హల్లెలూయ సంగీత పాఠశాల ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా దేశ వ్యాప్తంగా 1046 మంది విద్యార్థులతో గంట వ్యవధిలో కీబోర్డు వాయించాడు. వీడియోలు సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేసినందుకు హైదరాబాద్ సంస్థ ప్రతినిధులు ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపారు.