ఆర్చరీలో భారత్ కు బంగారు పతకం
NEWS Apr 14,2025 09:56 am
అమెరికా వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 2025లో భారత్ కు బంగారు పతకం లభించింది. ఆర్చర్లు సురేఖ, రిషబ్ యాదవ్ లు మిక్స్డ్ కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.