Logo
Download our app
పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణాని ప్రకృతికి తీరనిలోటు
NEWS   Apr 14,2025 06:21 pm
పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణానికి చింతిస్తూ గుర్తుగా మొక్కను నాటిన కొత్తగూడెం ఐ.ఎన్.టియుసి వైస్ ప్రెసిడెంట్ రజాక్. వనజీవీ రామయ్య మరణం పచ్చదనానికి, భూతల్లికి తీరని లోటని అన్నారు. కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు పొంది అందరికి ఆదర్శం అయ్యారు .ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా ఐయన్ టియుసి చీఫ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గౌస్ భాయ్, కె.ఎన్ రాజశేఖర్, మల్లికార్జున్, మస్తాన్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source