Logo
Download our app
నెక్ల‌స్ రోడ్డులో పూలే విగ్ర‌హం
NEWS   Apr 11,2025 02:05 pm
ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌హాత్మా జ్యోతిబా పూలే విగ్ర‌హం ఏర్పాటుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాద్ లోని నెక్ల‌స్ రోడ్డులో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు విగ్ర‌హం ఏర్పాటుకు సంబంధించి స్థ‌లాన్ని ప‌రిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source