Logo
Download our app
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS   Apr 10,2025 08:20 am
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి, పధిర, దుమాల, అక్కపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాం రెడ్డి, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు మేండే శ్రీను, గణపతి, గంట బుచ్చగౌడ్, లక్ష్మారెడ్డి, చేన్ని బాబు, శెట్టిపల్లి బాలయ్య, పొన్నాల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొని మార్కెట్లను ప్రారంభించుకోవడం జరిగింది.
⚠️ You are not allowed to copy content or view source