Logo
Download our app
గంజాయి సాగు..ర‌వాణాపై ఉక్కుపాదం
NEWS   Apr 09,2025 06:40 pm
ఏపీ హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష చేప‌ట్టారు. లా ఎండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా ఉందన్నారు. 9 నెలల్లోనే శ్రీకాకుళం జిల్లాలో 4 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి పడించిన, రవాణా చేసున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామ‌ని తెలిపారు. డ్రోన్ ద్వారా గంజాయి సాగు, రవాణాపై నిఘా పెట్టామ‌ని చెప్పారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source