Logo
Download our app
చౌమొహ‌ల్లా ప్యాలెస్ లో స్మితా స‌బ‌ర్వాల్
NEWS   Apr 09,2025 04:59 pm
రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ బుధ‌వారం హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ సంద‌ర్శ‌న స్థ‌లం చౌమొహ‌ల్లా ప్యాలెస్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా త్వ‌ర‌లో రాజ‌ధానిలో జ‌రిగే ప్ర‌పంచ మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఇంకా ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యేందుకు 30 రోజుల స‌మ‌యం ఉంద‌న్నారు. ఈ ప్లేస్ లోనే డిన్న‌ర్ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్.
⚠️ You are not allowed to copy content or view source