Logo
Download our app
జిల్లా ప్రజలకు కలెక్టర్ కీలక సూచన
NEWS   Apr 08,2025 07:57 am
NGKL: వేసవి తీవ్రత దృశ్య మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source