Logo
Download our app
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై సీఎం సంతాపం
NEWS   Apr 07,2025 12:42 pm
చెంద‌డం ప‌ట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని చంద్ర‌బాబు ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source